హైదరాబాద్: వార్తలు
Earth Tremors: హైదరాబాద్లో భూ ప్రకంపనలు.. భయంతో బయటికి పరుగులు తీసిన ప్రజలు
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలోని మెట్ కాన్ గూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఈ ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.
Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్లోని కీలక జంక్షన్లలో మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.
Saiteja Mukkamalla : అమెరికా టీ-20 ప్రపంచకప్ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు
వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్లో మరో కీలక అడుగు వేశాడు.
Hyderabad: జీహెచ్ఎంసీ విభజన ప్రభావం.. 6 జోన్లతో గ్రేటర్ హైదరాబాద్
రాజధానిలో ఇక గ్రేటర్ కార్పొరేషన్ ఒక్కటే ఉండనుంది.
Telangana: ఆర్ఆర్ఆర్ భూసేకరణలో 50% ఖర్చు.. భరించేందుకు తెలంగాణ అంగీకారం: నితిన్ గడ్కరీ
హైదరాబాద్లోని ఉత్తర రీజినల్ రింగ్ రోడ్ (162 కి.మీ) ప్రాజెక్ట్ కోసం డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) పూర్తి అయినట్టు రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
Telangana : ఏప్రిల్ లేదా మేలో తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్: సీఈవో
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించిన షెడ్యూల్ను ఏప్రిల్-మే నెలల మధ్య ప్రకటించే అవకాశముందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్రెడ్డి తెలిపారు.
GHMC:జీహెచ్ఎంసీ విభజనకు ముహూర్తం ఖరారు.. ఫిబ్రవరి 10న మూడు కార్పొరేషన్లు !
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను విభజించే ప్రక్రియకు ప్రభుత్వం తుది ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Amarnath: హెచ్సీఏ అధ్యక్షుడిగా అమర్నాథ్ నియామకం
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేయడం, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టున్న ఆరోపణల నేపథ్యంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావును అంబుడ్స్మన్ జస్టిస్ సురేశ్కుమార్ కైత్ పదవి నుంచి తొలగించారు.
SBI ATM Gun Fire: కోఠి ఎస్బీఐ ఏటీఎమ్ వద్ద కాల్పులు.. రూ.6 లక్షల నగదు దోపిడీ
హైదరాబాద్ నగరంలోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయ ఏటీఎమ్ వద్ద శనివారం ఉదయం తీవ్ర కలకలం చోటుచేసుకుంది.
Hyderabad: శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? హైదరాబాద్లో పెరుగుతున్న వాయు కాలుష్యం
దిల్లీ,ముంబయి, కోల్కతా వంటి మెట్రో నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ... దక్షిణ భారత రాష్ట్రాల మెట్రోల్లో మాత్రం హైదరాబాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Telangana: మొదటిసారి హైదరాబాద్కు బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్
ఎయిర్ ఇండియా బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానాన్ని 'వింగ్స్ ఇండియా 2026' కార్యక్రమంలో బుధవారం ఆవిష్కరించింది.
DRDO: శత్రు దేశాల యుద్ధ నౌకలే లక్ష్యంగా.. భారత్ తొలి హైపర్సోనిక్ యాంటీ షిప్ మిసైల్.. గణతంత్ర వేడుకల్లో తొలిసారి ప్రదర్శన
సముద్రంపై ఎంతో దూరంలో ఉన్న శత్రుదేశాల యుద్ధనౌకలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యంతో భారత్ అభివృద్ధి చేసిన తొలి లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ (ఎల్ఆర్ఏఎస్హెచ్ఎం) తొలిసారి ప్రజల ముందుకు రానుంది.
Hyderabad: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మృతులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్లో నిన్న మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని నిర్ణయించింది.
Hyderabad: నాంపల్లిలో అగ్నిప్రమాదం.. మృతుల సంఖ్యపై స్పష్టత.. ఐదు మృతదేహాలు గుర్తింపు
హైదరాబాద్లోని నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
Hyderabad: పట్టాలెక్కిన హెచ్-సిటీ.. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
ట్రాఫిక్ సిగ్నళ్లు లేని రహదారి వ్యవస్థను లక్ష్యంగా రూపొందించిన హెచ్-సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది.
Telangana: ఈ నెల 24,25,26లలో హైదరాబాద్ సాహితీ పండగ.. సమకాలీన అంశాలపై చర్చలు,సదస్సులు
హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ సాహితీ పండగ (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్)కు నగరం సిద్ధమవుతోంది.
Telangana: ప్రపంచంలోనే తొలి త్రివిధ సజ్జ హైబ్రిడ్ 'ఆర్హెచ్బీ-273' విడుదల
ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), రాజస్థాన్ వ్యవసాయ పరిశోధన సంస్థలు కలిసి ప్రపంచంలోనే తొలిసారిగా త్రివిధ సజ్జ సంకర రకాన్ని అభివృద్ధి చేశాయి.
Telangana: విజయవాడ-హైదరాబాద్ మార్గంలో పెరిగిన రద్దీ.. 2.5 లక్షల వాహనాల రాకపోకలు
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకున్న ప్రజలు తిరిగి రాజధాని హైదరాబాద్ వైపు ప్రయాణం చేస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్తో మెట్రో, ఎంఎంటీఎస్, బస్సుల్లో ప్రయాణం!
హైదరాబాద్లో ప్రజా రవాణాను మరింత ప్రజలకు అనుకూలంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
Telangana: ఇండియాస్ బెస్ట్ బార్స్ లిస్టు జాబితా వచ్చేసింది.. తెలంగాణ ఎన్నో స్థానమంటే!
వీకెండ్ వచ్చిందంటే చాలు.. కాస్త రిలాక్స్ కావడానికి మంచి బార్ కోసం వెతికే మందుబాబులకు ఇది హాట్ అప్డేట్.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు బూస్ట్.. పది కొత్త రైళ్ల కొనుగోలుకు ప్రతిపాదనలు
మెట్రోరైలును ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో రైళ్ల కొనుగోలుపై హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) దృష్టి సారించింది.
Kishan Reddy: హైదరాబాద్ మెట్రో రెండో దశ పురోగతిపై సీఎం రేవంత్కు కిషన్రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
Richest People in Hyderabad: హైదరాబాద్లో అత్యంత ధనవంతులు జాబితా రిలీజ్.. టాప్లో ఎవరంటే?
హైదరాబాద్లో అత్యంత ధనవంతుల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి కుటుంబం సుమారు రూ.91,100 కోట్ల నెట్వర్త్తో హైదరాబాద్లోనే అత్యంత సంపన్నులుగా తొలి స్థానంలో నిలిచారు.
Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో ప్రత్యేక సిట్ ఏర్పాటు
హైదరాబాద్ సీసీఎస్(CCS)తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్లో నమోదైన సంచలనాత్మక కేసుల దర్యాప్తు కోసం తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేశారు.
Traffic congestion: హైదరాబాద్-విజయవాడ హైవేపై కిక్కిరిసిన వాహనాలు.. పంతంగి టోల్ ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల రద్దీ
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ హైవే రద్దీతో నిండిపోయింది.
Heera Group fraud case: హీరా గ్రూప్ కేసులో కీలక మలుపు.. నకిలీ కన్సల్టెంట్ కల్యాణ్ బెనర్జీ అరెస్ట్
అధిక లాభాల పేరుతో తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో హీరా గ్రూప్ సంస్థ ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు వసూలు చేసింది.
IIITH Hyderabad: ఏఐతో బిర్యానీ రహస్యాల అన్వేషణ.. ఐఐఐటీహెచ్ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడి!
దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వివిధ రకాల బిర్యానీల మధ్య కనిపించే వైవిధ్యంపై అంతర్జాతీయ సమాచార సాంకేతిక సంస్థ అయిన ఐఐఐటీ హైదరాబాద్ (IIIT-H) శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన పరిశోధన నిర్వహించారు.
Hyderabad: హైదరాబాద్లో పశువైద్య విప్లవం.. చేప చర్మంతో శునకానికి పునర్జన్మ
పశువైద్య రంగంలో ఒక అరుదైన, విప్లవాత్మక ఘటనా హైదరాబాద్లో చోటు చేసుకుంది.
Sankranti Rush: స్వగ్రామాల బాట పట్టిన ప్రజలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఒక్కసారిగా పెరిగిన రద్దీ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది.
Hyderabad: ట్రాఫిక్కు చెక్.. హైదరాబాద్లో పెరుగుతున్న 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్
హైదరాబాద్లో పిల్లలను స్కూల్లో దింపి తిరిగి రావాలంటేనే ట్రాఫిక్తో ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది.
IIT-Hyderabad: మొదటి ఇంటర్వ్యూలోనే సంచలనం.. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నా, ప్రతిభకు మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండవని ఐఐటీ హైదరాబాద్ (IIT-H) విద్యార్థి ఎడ్వర్డ్ నేథన్ వర్గీస్ మరోసారి రుజువు చేశారు.
Hyderabad: శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు… హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్పోర్టు, కిస్మత్పూర్తో పాటు ఔటర్ రింగు రోడ్డులోని పలు ప్రాంతాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడిపోయాయి.
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో దుర్గం చెరువు భూమి ఆక్రమణకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,వెంకట్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
New Year: నూతన సంవత్సరం వేడుకల్లో: మద్యం సేవించిన వారికి ఉచిత రైడ్!
నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంలో మద్యం సేవించిన వారికి ఉచిత రవాణా సౌకర్యం అందించనున్నట్టు తెలంగాణ గిగ్ & ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ప్రకటించింది.
Hyderabad: న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల వేళల పొడిగింపు
న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త అందింది. డిసెంబర్ 31న మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది.
Cyberabad Traffic Police: న్యూ ఇయర్ వేళ జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవు
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్యాబ్ ఆపరేటర్లు, సాధారణ ప్రజలు, బార్-పబ్ యజమానులకు కీలక సూచనలు జారీ చేశారు.
Hyderabad: జీహెచ్ఎంసీ పరిధితోనే మూడు కమిషనరేట్లు.. పునర్వ్యవస్థీకరణపై ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ..?
జీహెచ్ఎంసీ తాజా పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థలోనూ విస్తృత స్థాయి మార్పులు అమలులోకి రానున్నాయి.
Hyderabad: హైదరాబాద్లో కొత్త దశ.. గ్రేటర్ అంతటా గ్రీన్ బస్సులే
దేశవ్యాప్తంగా పలు నగరాలకు విద్యుత్ బస్సుల సరఫరాకు కేంద్రం పిలిచిన టెండర్లలో న్యాయపరమైన అడ్డంకులు తొలగైన తర్వాత, రెండు రాష్ట్రానికి సంబంధిత సంస్థలు అర్హత సాధించాయి.
Hyderabad: మెట్రో-క్యాబ్లకు గుడ్బై.. ఐటీ ఉద్యోగుల కోసం నేరుగా బస్సు సేవలు
హయత్నగర్, ఎల్.బి.నగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో నివసించే ఐటీ ఉద్యోగులకు శుభవార్త. ఇకపై ద్విచక్ర వాహనాలు వదిలేసి నేరుగా బస్సెక్కి కార్యాలయాలకు చేరుకునే అవకాశం లభించింది.
Hyderabad: 27 సార్లు పర్మినెంట్ వీసా ప్రయత్నాలు.. ఉగ్రవాది సాజిద్కు హైదరాబాద్తో ఉన్న లింక్ బట్టబయలు!
ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటనకు పాల్పడిన ఉగ్రవాది సాజిద్కు సంబంధించిన షాకింగ్ అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Hyderabad: 20 ఏళ్ల వివాదానికి తెర..102 ఎకరాలు అటవీశాఖవే: సుప్రీంకోర్టు తీర్పు
హైదరాబాద్ నగర కేంద్రానికి సమీపంలో మరో కొత్త అభయారణ్యం ఏర్పడబోతోంది.
SP Balu: రవీంద్ర భారతిలో ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
రవీంద్రభారతి ప్రాంగణంలో ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.
Uppal Stadium: కోల్కతా ఘటన ఎఫెక్టు.. హైదరాబాద్లో మెస్సీ మ్యాచ్కు భారీ భద్రత
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Hyderabad Tourism: హైదరాబాద్ కొత్వాల్గూడ వద్ద కృత్రిమ బీచ్ ఏర్పాటు.. 235 కోట్లతో.. 35 ఎకరాల్లో..
హైదరాబాద్ పర్యాటక రంగానికి వినూత్న రూపం దాల్చబోతోంది.
Hyderabad:హైదరాబాద్ రోడ్లకు కొత్త గుర్తింపు.. రతన్ టాటా రోడ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ వరకూ పేర్ల మార్పుకు సిద్ధమైన సర్కార్!
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన రహదారులకు ప్రముఖుల, ప్రతిష్టాత్మక సంస్థల పేర్లు పెట్టే ప్రక్రియను మొదలు పెట్టింది.
Metro: స్టేషన్లో ఆగితే బాదుడే… కొత్త మెట్రో నిబంధనలతో ప్రయాణికులకి షాక్!
రోజూవారీగా మెట్రోలో ప్రయాణించే వారైతే ఇకపై కొంచెం జాగ్రత్తపడాల్సిందే.
Hyderabad: పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా.. హైదరాబాద్లో నైట్ బజార్లు, ఫుడ్ కోర్టుల నిర్వహణ
ప్రపంచ మార్కెట్ ధోరణులను అనుసరిస్తూ,హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రాత్రిపూట కూడా వాణిజ్య, ఉద్యోగ కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి.
Transportation System: ఓఆర్ఆర్కు 2 గంటల్లోనే చేరేలా.. విజన్-2047లో అధునాతన రవాణా వ్యవస్థ
ఆసుపత్రులకు వెళ్లే రోగులైనా,కాలేజీల బాట పట్టే విద్యార్థులైనా,పంటలను మార్కెట్కు తరలించే రైతులైనా... తెలంగాణలోని ప్రజల్లో దాదాపు 90 శాతం మంది రాష్ట్రం ఎక్కడ ఉన్నా రెండు గంటల్లోనే హైదరాబాద్ బాహ్యవలయ రహదారి (ఓఆర్ఆర్) చేరుకునేలా 'విజన్-2047' ప్రణాళిక ముసాయిదా సిద్ధమవుతోంది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరో కొత్త నిర్ణయం.. భద్రతా సేవలలో ట్రాన్స్జెండర్లు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణ అనుభవం అందించాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.